Home » Rajastan
రీల్స్ పిచ్చితో ఓ వార్డ్ బాయ్ అరాచాకానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పని కాస్త వైరల్ కావడంతో.. ఆస్పత్రి యాజమాన్యం.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఆ వివరాలు..
Girl Rejects Govt Teacher: రేణు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంది. కుటుంబం ఆమెకు గవర్నమెంట్ ఉద్యోగి సంబంధం తెచ్చింది. అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పని చేస్తూ ఉన్నాడు. అయితే, రేణు అతడ్ని కాదని ఇంటినుంచి పారిపోయింది.
భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. 20వ తేదీ కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా భార్య.. భర్త నాలుకను కొరికేసింది. ఆ తర్వాత ఆ చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.
సోషల్ మీడియా బంధాలకు శరాఘాతంలా మారింది. జనాలు కూడా మంచి, చెడుల విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు.
హోలీ పండుగ సందర్భంగా ఓ కార్యక్రమం కోసం వెళ్లి కేంద్ర మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మంత్రి ఓ ప్రదేశానికి చేరుకున్న వెంటనే ఆయన కాన్వాయ్లోని ఒక వాహనంపై దాడి జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఓ యువతి నడుస్తూ వెళ్తుండగా మధ్యలో కుక్కల గుంపు కనిపించింది. వాటిని దాటుకుని కొద్ది దూరం వెళ్లగానే ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఆ బాలిక వయస్సు 17 ఏళ్లు. ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. రాజస్థాన్లోని మెయిన్పురి వాళ్ల స్వగ్రామం. గతేడాది మే 18న ఎప్పటిలాగే ఆమె ట్యూషన్ కోసం ఇంటి నుంచి బయల్దేరింది.
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ చిరుత పులి స్థానిక ప్రాంతానికి వచ్చేసింది. ఇళ్ల మధ్యలో నుంచి మెల్లిగా రోడ్డు వద్దకు వచ్చిన చిరుత.. చివరకు ఒక్కసారిగా గోడపై నుంచి దూకి రోడ్డు పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఓ వ్యక్తి పాల క్యాన్లతో అటుగా వచ్చాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
కరెంటు లేదు.. మొబైల్ నెట్వర్క్ లేదు.. ఇదొక్కటేనా.. ఆ గ్రామంలోని అబ్బాయిలు పెళ్లే చేసుకోరు.. అందుకే ఈ ఊరి మరో పేరు బ్యాచిలర్స్ విలేజ్.. అందుకు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్గఢ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. గంగార్ బ్లాక్లోని సలేరాలోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మహిళా ఉపాధ్యాయురాలు తమ కర్తవ్యాన్ని మరచి ప్రేమలో మునిగిపోయారు. టీచర్తో సాన్నిహిత్యం పెంచుకున్న ప్రిన్సిపల్ ఆమెతో శృంగారంలో మునిగితేలాడు.