Home » RBI
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వీటిలో ఎస్బీఐ బ్యాంకుతో సహా మూడు బ్యాంకులకు ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్లకు పైగా జరిమానా విధించింది.
ఆర్బీఐ(RBI) గైడ్ లైన్స్ ప్రకారం.. ఈ నెల 30 దాటితే రూ.2 వేల నోటు భారత్ లో చెల్లదు. ఆ నోట్లను బ్యాంకుల్లో(Banks) డిపాజిట్ చేయాలని ఆర్బీఐ గతంలోనే గడువు విధించింది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఇంకా మీలో ఎవరి దగ్గరైనా రూ.2 వేల నోటు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లండి.
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇన్నాళ్ళు ఉన్న ఈ సౌకర్యం ఇకమీదట అస్సలు పనిచేయదు. దీనివెనుక అసలు కారణాన్ని కూడా ఆర్భీఐ స్పష్టం చేసింది.
మరో రూ. వెయ్యి కోట్లకు ఏపీ ప్రభుత్వం(AP Govt) ఆర్బీఐ(RBI) కి ఇండెంట్ పెట్టింది. ఈ వెయ్యి కోట్లతో FRBM కింద రూ.41,500 కోట్లకు ఏపీ అప్పు చేరింది.
వ్యక్తిగత రుణం తిరిగి సంపూర్ణంగా చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లు వెనక్కి ఇచ్చే విషయంలో బ్యాంకులు వేధింపులకు గురిచేస్తున్నాయంటూ రుణగ్రహీతల నుంచి అందిన ఫీడ్బ్యాంక్ ఆధారంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగింది. అత్యంత ముఖ్యమైన ఒక రూల్ను ప్రవేశపెట్టింది.
అమరావతి: జగన్ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్లో ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది. అమరావతి: జగన్ సర్కార్ అప్పులను క్రమక్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్లో ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకుంది.
2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ(Reserve Bank of India) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 88 శాతం రూ.2 వేల నోట్లు(Rs 2,000 notes) తిరిగి బ్యాంకులకు చేరినట్టు వెల్లడించింది. వాటి విలువ రూ.3.14 లక్షల కోట్లుగా తెలిపింది.
అమరావతి: జగన్ సర్కార్ మరో రూ.3 వేల కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చింది.
నంబర్ ప్యానెల్లో స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు కూడా ఇతర నోట్లలాగే చట్టబద్ధమైనవేనని, చెల్లుబాటవుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టం చేసింది. సాధారణంగా ఆర్బీఐ కరెన్సీని సీరియల్ నంబర్లతో కూడిన 100 నోట్ల ప్యాక్ల్లో జారీ చేస్తుంది. ఆ ప్యాక్లో ముద్రణ లోపాలున్న నోటును భర్తీ చేసేందుకు తిరిగి ముద్రించే నోటు నంబర్ ప్యానెల్లో ప్రిఫిక్స్కు, సీరియల్ నంబర్కు మధ్యలో స్టార్ గుర్తును చేరుస్తామని తెలిపింది.
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా కడితే బ్యాంకులు ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తాయి. కానీ ఈ విషయం తెలుసుకుంటే జరమానా అనే ప్రస్తావనే రాదు..