Home » RBI
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది.
మీరు కొత్త లోన్ కోసం చూస్తున్నారా. అయితే మీ సిబిల్ స్కోర్(Cibil Score) ఇంకా నెల రోజుల నుంచి అప్డేట్ కాలేదని టెంన్షన్ పడుతున్నారా. ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటివల సిబిల్(CIBIL) స్కోర్కు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొత్త సూచనలను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గూగుల్పే, ఫోన్పేలాంటి యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే! మరి బ్యాంకు ఖాతాలు లేనివారి పరిస్థితి?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 6న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం ఫలితాలను ఇవాళ వెల్లడించారు.
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లలో మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది. పరపతి విధాన కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.
ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నుంచి అక్రమంగా రూ.40 కోట్లు కొట్టేసిన కేసులో.. ప్రధాన నిందితుడు బషీద్కు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)లో పనిచేసే ఓ అధికారి సహకారం ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
ప్రస్తుత కాలంలో కార్లతోపాటు ఇతర వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఫాస్ట్ట్యాగ్(Fastag) వాడకం తప్పనిసరి అయింది. ప్రస్తుతం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్టాగ్ కోసం నేటి (ఆగస్టు 1, 2024) నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులకు రిటైల్ చెల్లింపుల అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చిందని RBI పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026 నాటికి స్థూల దేశీయోత్పత్తి (GDP)లో భారత్ డిజిటల్ ఎకానమీ 20 శాతానికి చేరుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్(shaktikanta das) సోమవారం తెలిపారు.
దేశవ్యాప్తంగా నిరుద్యోగం సమస్య పెరిగిపోతున్న వేళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు. 4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని మోదీ చెప్పారని.. అదంతా ఫేక్ అంటూ ఖర్గే ధ్వజమెత్తారు.
ఉద్యోగాల కల్పనపై ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరుద్యోగం పేరిట అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాల నోటికి తాళం వేసిందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో చేపట్టిన రూ.29,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.....