Home » S Jaishankar
లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే..
కిర్గిజ్స్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం అక్కడుంటున్న భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. ఎవరూ బయటకు రావొద్దని..
చాబహార్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్తో భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ మీద విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయులు అరెస్ట్పై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఈ అంశంపై కెనడా పోలీసులు ఇచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సరిహద్దు ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఉగ్రవాదులకు ఎలాంటి నిబంధనలు ఉండవని, వారికి వారి భాషలోనే సమధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
మహమ్మద్ ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి.. ఆ దేశంతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. భారత దళాలను తిరిగి వెనక్కు పంపడం, టూరిజం వివాదం, ముయిజ్జు భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం వంటి అంశాలు.. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కచ్చితంగా వస్తుందని, భారత్కు ఈ సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అయితే.. అందుకోసం మరింత కష్టపడాల్సి ఉంటుందని అన్నారు.
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం ఉగ్రవాదంపై ఓ సంచలన ప్రకటన చేశారు. ఏ భాషలో అయినా.. ఉగ్రవాది ఉగ్రవాదేనని అన్నారు. విభిన్న వివరణల ఆధారంగా ఉగ్రవాదాన్ని క్షమించడం లేదా సమర్థించడం చేయకూడదని సూచించారు. సింగపూర్లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టూరిజం అంశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో భారత్పై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) చేసిన వ్యాఖ్యలకు తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) కౌంటర్ ఇచ్చారు. వేధించేవాళ్లు ఎప్పుడూ $4.5 బిలియన్ల సహాయాన్ని అందించరని ఆయన పేర్కొన్నారు.
పర్యాటక రంగంలో తమకు తిరుగులేదన్న అహంకారంతో.. మాల్దీవుల నేతలు తమ గోతిని తామే తవ్వుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారతదేశంపై కించపరిచే వ్యాఖ్యలు చేసి.. సర్వత్రా విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మాల్దీవుల్ని బాయ్కాట్..