Home » S Jaishankar
తన రష్యా పర్యటనతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఉన్న స్నేహం గురించి పాశ్చాత్త మీడియా చేసిన విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తన స్నేహితుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజయం దక్కాలని ఆశిస్తున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ..
సాధారణంగా జీ20 వంటి శిఖరాగ్ర సమావేశాలు జరిగినప్పుడు.. సాధ్యమైనంతవరకు దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరు అవుతుంటారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ వార్మింగ్, ఇంకా మరెన్నో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది..
విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం (నవంబర్ 21వ తేదీన) విదేశాంగ మంత్రుల ఫ్రేమ్వర్క్ డైలాగ్కు సంబంధించి ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో ఢిల్లీలో సమావేశం అయ్యారు. హైదరాబాద్ హౌస్లో ఈ ఇద్దరి మధ్య సమావేశం జరగ్గా..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన కొత్తలో.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి కాస్త అయోమయంగా కనిపించింది. ముఖ్యంగా.. చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని విశ్లేషకులు భావించారు. కానీ.. అలాంటి సిచ్యువేషన్ రాకుండా భారత్ సరైన నిర్ణయాలు తీసుకుందని..
ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. ఆదివారం భార్య క్యోకోతో కలిసి సతీసమేతంగా 10 డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లిన జైశంకర్.. రిషి సునాక్, అక్షత మూర్తి దంపతులను కలిశారు.
శ్రీలంక నావికాదళం అదుపులోనికి తీసుకున్న 35 మంది తమిళ మత్స్యకారులు, వారి పడవలను విడిపిచేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కు ఆయన లేఖ రాశారు.
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 144 మందితో కూడిన ప్రత్యేక విమానం టెల్ అవివ్ నుంచి ఆదివారంనాడు బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీ పౌరులు, నలుగురు శిశువులు కూడా ఉన్నారు.
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడియన్లకు వీసా సేవల్ని భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఆసక్తికర...
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణలతో రెండు దేశాల మధ్య కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాల విదేశాంగ మంత్రులు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది.