Home » Singareni
తెలంగాణలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సంస్థ ఒడిసాలోని నైనీ ప్రాజెక్ట్ ద్వారా విశ్వవ్యాప్త విస్తరణ వైపు పరుగుల తీస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేస్తున్న అధికారులు, కార్మికులకు డ్రెస్ కోడ్ అమలు కానుంది.
సింగరేణి ఓపెన్కా్స్ట గనుల విస్తరణ అక్రమార్కులకు వరంగా మారింది. కోల్బెల్ట్లో గనుల కోసం ఎక్కడ భూ సేకరణ జరిగినా.. కేటుగాళ్లు వాలిపోతున్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో 800 మెగావాట్లతో మరో ప్లాంట్ నిర్మించేందు సింగరేణి సిద్ధమవుతోంది.
దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో వస్తున్న సవాళ్లను అధిగమించి సింగరేణి సంస్థను ప్రగతిపథంలో నడిపిస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం విశ్వాసం వ్యక్తం చేశారు.
పర్యావరణహిత సుస్థిర మైనింగ్తో పాటు సంప్రదాయేతర విద్యుత్రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్నందుకుగాను సింగరేణికి జాతీయస్థాయిలో మరోప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 108 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున దీన్ని సద్వినియోగం చేసుకొని, రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను’ సింగరేణిలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏరియాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అధికారులను ఆదేశించారు.
దీపావళి సందర్భంగా పీఎల్ఆర్ఎస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డు స్కీం) బోన్సను శుక్రవారం సింగరేణి కార్మికులకు చెల్లించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
లాభాలే లక్ష్యంగా సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు (ఓసీపీ)ల కారణంగా పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.