Home » Srikakulam
జిల్లాలోని రేగిడి మండలం బూరాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఏ.వి.పురం, చాటయ్యవలస గ్రామస్తులుగా గుర్తించారు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను వైద్యులు గ్రీన్ ఛానల్ (Green Channel) ద్వారా తరలించారు. శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రిలో మరో బ్రెయిన్ డెడ్ పేషెంట్ పి.రాజేశ్వరరావు అవయవదానానికి ముందుకు వచ్చారు. రాజేశ్వరరావు స్వగ్రామం టెక్కలి మండలం రావివలస. మెదడులోని రక్త నాలాలు చిట్లి ఈనెల 14వ తేదీన జేమ్స్ ఆస్పత్రిలో రాజేశ్వరరావు చేరారు. గత 5 రోజులుగా వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా: పలాసలో వైసీపీ నేతలకు పరాభవం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ముందు బలప్రదర్శన చేయాలనుకున్న జిల్లా వైసీపీ నేతలకు చుక్కెదురైంది. సీఎం సభా వేదిక దగ్గరకు వచ్చిన జనం ఐదు నిమిషాల్లో వెనుదిరగటంతో వైసీపీ నేతలు అసంతృప్తి చెందారు.
ముఖ్యమంత్రి జగన్ కంచిలి - పలాస పర్యటనతో స్థానికులు, ప్రయాణీకులు నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ను సీఎం ప్రారంభించనున్నారు.
అమరావతి: కార్తీకమాసం ముగియడంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ విశాఖ హోల్ సేల్ మార్కెట్లో వంద కోడిగుడ్ల ధర రూ. 580గా ఉంది. అదే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 584గా నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ ఖరారు చేసింది.
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం రోడ్డు - కొలం్ల - శ్రీకాకుళం, విశాఖపట్టణం - కొల్లం - విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు
జిల్లాలోని మందస మండలం గౌడుగురంటి గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
రైతుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ( Rammohan Naidu ) అన్నారు.
శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైసీపీ ( YCP ) కు భారీ షాక్ తగిలింది.