Home » Tirumala Laddu
TIrupathi Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్ నిబంధనలను మార్చిన వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు మంగళవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు.
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు నిందితులు పొమిల్ జైన్, అపూర్వ వినయ్కాంత్ చావడాలను కోర్టు మూడు రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది.
కల్తీ నెయ్యి కేసులో నిందితులను మళ్లీ తమ కస్టడీకి అనుమతించాలని కోరుతూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో...
స్వామి సేవలో ఎలాంటి లోటుపాట్లు కలిగినా సహించలేను. అలాంటిది స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపేందుకు నేను సహకరిస్తానా? ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి’’
టీటీడీలో ఇదివరకు కీలకంగా వ్యవహరించిన ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
శ్రీవారి లడ్డూల తయారీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన కేసులో పాత్రధారులెవరన్నది సిట్ బృందం దాదాపుగా తేల్చేసింది.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజురాజశేఖరన్ (ఏ-2), బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ-3) విపిన్ జైన్(ఏ-4), వైష్ణవి డెయిరీ సీఈవో...
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రెండో నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తరఫు న్యాయవాదులు