Home » TSPSC paper leak
గ్రూప్-1లో బీఆర్ఎస్(BRS) నేతల పిల్లలు, బంధువులు క్వాలిఫై అయ్యారని చెప్పారు. ఒకే మండలం నుంచి 50 మందికి పైగా క్వాలిఫై అయ్యారని దీనికి మంత్రి కేటీఆరే(KTR) బాధ్యుడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సిట్ కార్యాలయంలో ఐదు గంటలుగా విచారణ కొనసాగుతోంది.
మంత్రి కేటీఆర్ (KTR)ను బర్తరఫ్ కాదని చంచల్ గూడ జైలులో పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు నిర్ణయం కొందరికి ఖేదంగా.. మరికొందరికి మోదంగా ఉంది. 25,050 మంది గ్రూప్-1 మెయిన్స్ అర్హత సాధించి, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇది బాధాకరమైన వార్తే. అయితే...
టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ కస్టడీకి ఆఫీస్లో నిందితులతో సీన్ రీకన్స్ట్రక్షన్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak)పై నిపుణులతో చర్చించామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. పేపర్ లీక్పై సీఎం కేసీఆర్
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్ గూడా జైల్లో ఉన్న తొమ్మిది మంది నిందితులను కస్టడీకి తీసుకున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై (TSPSC Paper Leak) మంత్రి కేటీఆర్ (Minister KTR) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
టీఎస్పీఎస్పీ ప్రశ్నా పత్రం లీకేజీ అంశంలో తమ పోరాటం కొనసాగిస్తామని టీజేఎస్ అధినేత కోదండరాం స్పష్టం చేశారు.
తెలంగాణ తెచ్చిన అని కేసీఆర్ అబద్ధం చెప్పినా ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.