Home » Uttar Pradesh
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా భక్తుల రద్దీతోనే కాదు, ఇటు వ్యాపారంలో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. గతంలో ఇక్కడ దాదాపు రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేయగా, ఇప్పుడు అది మూడు లక్షల కోట్లను దాటేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది.
ఈనెల 26వ తేదీతో కుంభమేళా ఆధ్యాత్మిక సంబరం ముగియనుండటం, అదే రోజు చివరి షాహి స్నాన్ (పవిత్ర స్నానం) కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా సిబ్బందిని మోహరిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా మహా కుంభమేళా 2025 తేదీని పొడిగింపు చేస్తున్నారని వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసింది. దీనిపై ప్రయాగ్రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ వివరణ ఇచ్చారు. అయితే ఆయన ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లి ఊరేగింపులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గాల్లో కాల్పులు రెండో అంతస్తులోని బాలుడికి తూటా తగిలి దుర్మరణం చెందాడు. నోయిడాలో ఈ దుర్ఘటన వెలుగు చూసింది.
యూపీలో ఇటీవల జరిగి యువతి అనుమానాస్పద మృతి ఉదందం మరో మలుపు తిరిగింది. తండ్రే తల్లిని చంపాడంటూ వారి నాలుగేళ్ల కూతురు చెప్పడంతో పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.
సోమవారం ఉదయం ప్రయాగ్రాజ్ చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్... త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో పుణ్యస్నానం ఆచరించారు.
మరికొన్ని రోజుల్లో ముగియనున్న ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు భక్తుల తాకిడి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 17న) ఒక్క రోజే రాత్రి 8 నాటికి 1.23 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
హిందూ సైద్ధాంతికత విషయంలో ఉద్ధవ్ థాకరే శివసేన, షిండే వర్గం శివసేన మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో షిండే ప్రయాగ్రాజ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ విద్యా యంత్రాంగం చేసిన ఓ పని తీవ్ర విమర్శల పాలవుతోంది. ధాముపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పేరును మార్చడం ఆగ్రహ జ్వాలలను రగిలిస్తోంది. గతంలో ఈ పాఠశాలకు 1965 యుద్ధ వీరుడు వీర్ అబ్దుల్ హమీద్ పేరు పెట్టారు.