Home » Uttar Pradesh
మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ప్రయాగ్రాజ్లోని నేత్రకుంభ్ సమీపంలో ఉన్న సెక్టార్ 6 దివ్వ ప్రేమ శిబిర్లో ప్రత్యేక స్క్రీనింగ్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభవుతుందని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ వివరించింది.
మహాకుంభమేళా ప్రాంతంలో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉన్నప్పటికీ భక్తులు లెక్కచేయకుండా పవిత్ర స్నానాలు ఆచరించారు. రాబోయే రోజుల్లో కీలకమైన 4 'షాహి స్నాన్'లు (పవిత్ర స్నానాలు) ఉండటంతో యాత్రికుల తాకిడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం చేసిన అసాధారణ ఏర్పాట్లను గౌతమ్ అదానీ ప్రశంసించారు. 'మహాకుంభ్' నిర్వహణను ఒక అధ్యయన అంశంగా మేనేజిమెంట్ ఇన్స్టిట్యూట్లు, కార్పొరేట్ సంస్థలు తీసుకోవాలని సూచించారు.
యూపీలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా 2025 ఘనంగా జరుగుతోంది. ఈ క్రమంలో స్థానిక ప్రాంతాల భక్తులతోపాటు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. తాజాగా ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఇక్కడ 50 లక్షల మందికి స్వయంగా ప్రసాదం పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.
మహా కుంభమేళాలో రెండో అమృత స్నానం జనవరి 29న జరగనుంది. అయితే దీని కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ అమృత స్నానం ఎందుకంత స్పెషల్, దీని ప్రాముఖ్యత ఏంటనే విషాయలను ఇక్కడ తెలుసుకుందాం.
నేడు ఉదయం పోలీసులు, నేరస్థుల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు బుల్లెట్ గాయాలు కాగా, నలుగురు నేరస్థులు మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది.
సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కిన్నర్ అఖారా క్యాంప్ నుంచి పొగలు రావడంతో అన్న క్షేత్ర ఫైర్ స్టేషన్ వద్దనున్న సిబ్బంది వెంటనే గమనించి కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు.
రైలు ప్రయాణం ఎంత అనుభూతిని కలిగిస్తుందో.. కొన్నిసార్లు అంతే ఇబ్బందిని కూడా కలిగిస్తుంటుంది. ముఖ్యంగా జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి పరిస్థితి కొన్నిసార్లు దారుణంగా ఉంటుంది. సీటు కోసం కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇక పండుగ వేళలు, ప్రత్యేక దినాల్లో రద్దీ ఎలా ఎంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రైళ్లలో..
గీతాప్రెస్కు చెందిన సెక్టార్ 19లో ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని 10 టెంట్లకు పాకడంతో పోలీసులు, స్థానిక యంత్రాంగం అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు.