Home » Uttar Pradesh
బ్రేకింగ్ న్యూస్.. మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మహాకుంభోత్సవం పాల్గొనడం భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశం భావిస్తున్నట్టు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, పలువురుపార్టీ నేతలు మహాకుంభ్లో పాల్గొన్నారు.
Kabootarwale Baba: అంగరంగ వైభవంగా జరుగుతున్న కుంభమేళాలో ఓ బాబా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కబూతర్వాలే బాబాగా పిలుస్తున్న ఈ సాధువు.. 9 ఏళ్లుగా తన తల మీద ఓ పావురాన్ని మోస్తుండటం గమనార్హం. అయితే అతడు ఇలా చేయడం వెనుక ఓ సాలిడ్ రీజన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Naga Sadhu: మహా కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. పుణ్యస్నానాల కోసం దేశవిదేశాల నుంచి వస్తున్న కోట్లాది మంది భక్తులు, నాగసాధువులు, సన్యాసులు, సంత్లతో ప్రయాగ్రాజ్ కిటకిటలాడుతోంది.
కుంభమేళా 2025లో పాల్గొనే భక్తుల కోసం ఉచిత వసతి, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే ఈ సేవలు ఏ రాష్ట్ర వాసులకు అందుబాటులో ఉంటాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
జపాన్ రాజధాని టోక్యోనే ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. కానీ, మహాకుంభమేళా ఎఫెక్ట్తో మకర సంక్రాంతి రోజున ప్రయాగ్రాజ్ ఆ రికార్డును బద్ధలు కొట్టింది..
నేటి నుంచి మహాకుంభ్లో రాగాల మేళా మొదలు కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారులు త్రివేణి సంగమం వద్ద కళా సాంస్కృతిక మహా కుంభం నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి..
నగరంలో దేశీవాళి తుపాకుల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన నేరగాళ్లు, అధిక సంపాదన కోసం దేశీవాళీ తుపాకులను తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.
మహా కుంభమేళా 2025 యాత్రికుల కోసం ఎస్రి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కుంభలొకేటర్ అనే వెబ్ యాప్ను ప్రారంభించింది. దీనిలో లాగిన్ కాకుండానే ఈ యాప్ వినియోగించడం ప్రత్యేకత. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
Gangster : పోలీసులు గాలిస్తున్న గ్యాంగ్స్టర్.. వారితోనే దాదాపు మూడు దశాబ్దాలకుపైగా కలిసి తిరిగాడు. కానీ పోలీసులు మాత్రం అతడిని గుర్తించ లేదు. ఇంతకీ పోలీసులనే బురిడి కొట్టించిన ఎవరా గ్యాంగ్స్టర్?