Home » Uttar Pradesh
Yogi Adityanath Nepal: పొరుగు దేశం నేపాల్లో ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు మార్మోగిపోతోంది. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల సీఎంలు ఉండగా కేవలం యోగి పేరే ట్రెండింగ్ ఎందుకు ట్రెండ్ అవుతోందంటే..
లక్నోలో బుధవారంనాడు మీడియాతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని చూసి తాము గర్విస్తున్నామన్నారు. యావత్ ప్రపంచ ఒకనాటికి సనాతన ధర్మాన్ని అక్కున చేర్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఓ బీజేపీ రాజకీయ నేతను ప్లాన్ ప్రకారం పక్కాగా హత్య చేసి పారిపోయారు. కానీ అందుకోసం కత్తులు, గన్స్ వంటి వాటిని ఉపయోగించలేదు. మెల్లగా వచ్చి మాటల్లో పెట్టి, ఆ నేతకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణించేలా చేశారు.
తాము అశుభంగా భావించేవి ఏవి దారిలో ఎదురొచ్చినా కొందరు తిరిగి ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని మళ్లీ వెళ్తారు. అలా చాలా మంది అశుభంగా భావించే వాటిలో నల్ల పిల్లి కూడా ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు మహిళలకు అలాగే నల్ల పిలి ఎదురు వచ్చిందట.
రాజాభయ్యా చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో భన్విసింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు.
కాశీలో మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు వచ్చారని, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరూక ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ఆతిథ్యం ఇచ్చిందని, అన్ని రికార్డులను మహాకుంభ్ తిరగరాసిందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
పొరుగింటి వారితో గొడవపడ్డ ఓ వ్యక్తి వారింటికి వెళ్లినందుకు అభంశుభం తెలియని కన్నకూతురిని దారుణంగా కడతేర్చాడు. యూపీలో ఈ దారుణం వెలుగు చూసింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్లో ఓ అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేయాలని ఇరుకుటుంబాల పెద్దలూ భావించారు. వధూవరులు కూడా ఇష్టపడడంతో నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు.
MahaKumbh Mela 2025 Boatman : మహాకుంభమేళా నిర్వహణపై విపక్షాలు చేస్తున్న విమర్శలను అసెంబ్లీ సాక్షిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిప్పికొట్టారు. 45 రోజుల పాటు మహాకుంభమేళాను కనివినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించామని చెప్తూ.. ఈ ఆధ్యాత్మిక వేడుకలో పడవ నడపి రూ.30 కోట్లు సంపాదించిన స్ఫూర్తిదాయకమైన కథను పంచుకున్నారు.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కంటే ఔరంగజేబే సమాజ్వాది పార్టీకి ఆరాధ్యదైవం అయ్యాడని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. అబు అజ్మీని పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదని సమాజ్వాదీ పార్టీని ఆయన నిలదీశారు.