Home » Vemuri Radhakrishna
ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ ఓడిపోతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అతడు మళ్లీ వస్తాడని జీరో పర్సెంట్ కూడా లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబెట్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధాన మిచ్చారు.
ఓ కేసులో అరెస్ట్ అరెస్టయ్యి, జైల్లో అడుగుపెట్టినప్పుడు మీకేం అనిపించిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బిగ్ డిబేట్లో బాగంగా సంధించిన ప్రశ్నకు...
ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ ఎన్నో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏబీఎన్ బిగ్ డిబేట్లో సమాధానం ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్గా వ్యవహరించిన సూపర్ ఎక్స్క్లూజివ్ ‘బిగ్ డిబేట్’ ప్రత్యక్షంగా వీక్షించండి.
పేదరికం లేని తెలుగువారిని చూడాలన్నదే తన కోరిక అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ బిగ్ డిబేట్లో.. చంద్రబాబునాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనం కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. ప్రపంచంలోనే లీడర్షిప్ లోటు ఉందని చెప్పారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ లీడర్గా ఎదిగారని చెప్పుకొచ్చారు. మన దేశాన్ని మోదీ ప్రమోట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం ఎన్డీఏ కూటమికి ఉందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. మీరు సీఎం అయినంత మాత్రాన ఏపీని బాగుచేయగలరా... అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గాను 47 ఏళ్ల వరకు వయసు పరిమితి విధిస్తే, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇస్తున్నారని..
సీఎం జగన్ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.
తాను సీఎం అయిన తర్వాత రెవెన్యూ జనరేషన్, వెల్త్ క్రియేషన్కు అవసరమయ్యే ప్లాన్స్ అమలు చేస్తే.. ఎన్నికల హామీలను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి...
ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా ఆంధ్రలో ఎవరు గెలుస్తారో ప్రధాని మోదీ చెప్పారా? అని బిగ్ డిబేట్లో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ.. ఈసారి ఎన్డీఏ తప్పకుండా..