Home » Visakhapatnam
Minister Anitha: ఒక వైపు ఉద్యోగం,మరోవైపు ఇంటిని చూసుకుంటూ విజయవంతంగా మహిళలు ముందుకు వెళ్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అనిత చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు శనివారం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం..
Nirmala Sitharaman: ప్రపంచ చరిత్ర పుస్తకంలో చరిత్రను క్రోడీకరించి సమగ్రంగా రాశారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పాల్సిన సంస్కృతి మనదని చెప్పుకొచ్చారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ గురువారం విశాఖలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు.
Venkaiahnaidu: విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాతృభాషను ప్రోత్సహించాలని కోరారు.
Chandrababu-Venkateshwar Rao: విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏపీలో గురువారం తెల్లవారు జామున రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
AP High Court Serious: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు సంబంధించిన నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పూర్తిగా నిర్మాణాలు తొలగించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చూస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.
వివాదాస్పద అధికారిణిగా ముద్రపడిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కాళింగిరి శాంతి మంగళవారం విశాఖపట్నంలో విచారణకు హాజరయ్యారు.
పెదవాల్తేరులోని జీవ వైవిధ్య ఉద్యానవనం భిన్న జాతులకు చెందిన మొక్కలకు ప్రసిద్ధి. ఇక్కడున్న ప్రతి మొక్క ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.