Home » YS Bharathi
YS Sharmila: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్పై దాడికి యత్నించడంతో పోలీసులు అతడిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటన చేసేందుకు సిద్దమవుతోన్నారు. ఈ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డి కీలకంగా వ్యవహించారు. ఆ సమయంలో అతడి వ్యవహరించిన తీరుపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు సైతం నమోదయ్యాయి. ఆ క్రమంలో అతడిని కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్కు విచారణలో భాగంగా తీసుకు వచ్చారు. ఈ విషయం తెలిసిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వెంటనే స్పందించారు. వర్రా రవీందర్ రెడ్డిని వెంటనే వదిలి వేయాలంటూ స్థానిక పోలీసులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దాంతో వర్రా రవీందర్ రెడ్డిని వదిలి వేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
వ్యాపారం చేయడం, పరిశ్రమలు పెట్టి విజయం సాధించడం అంత సులభం కాదు. ఎంతో శ్రమ, ఆర్థికంగా ఒడిదొడుకులు, పన్నులు, అప్పులు..
పోటీ ప్రపంచంలో తమ ప్రత్యర్థిని మించి ఎదగాలంటే అందుకు తగ్గట్లు ఆలోచనలు, వాటిని అమలు చేసే సామర్థ్యం, చాతుర్యం ఉండాలి. అలా కాకుండా.. ప్రత్యర్థిని కిందకు లాగేందుకు అక్రమానికి పాల్పడితే.. ప్రజలే వారికి చురకలు అంటిస్తారు. ఇప్పుడు సాక్షికి జరిగింది అదే.
వైయస్ఆర్ సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి నుంచి బెంగళూరుకు షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు పక్కన పెట్టారు. దీంతో అధికారం దూరమైన జస్ట్ 60 రోజుల్లో వైయస్ జగన్ దాదాపు 6 సార్లు... తాడేపల్లి నుంచి బెంగళూరుకు ప్రయాణం కట్టారని సమాచారం.
అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డి దందాకు ప్రయత్నించాడు. ఏకంగా రూ.5 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర పన్నాడు.