Home » YS Jagan
Lokesh Criticizes Jagan: గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో విధ్వంసాలకు పాల్పడ్డారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఆర్థిక భారంగా మారినా విడతల వారీగా విడుదల చేస్తున్నామని తెలిపారు.
కేవలం నలుగురు కుటుంబ సభ్యుల కోసం 700 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. ఆఖరికి ప్రధాన మంత్రి కూడా ఇంత పెద్ద ఇంట్లో నివాసం ఉండరు అని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఆ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై..
YSR Kadapa District: వైఎస్ఆర్ జిల్లా పేరుపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ బేటీలో ఇకపై ఈ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించాలని నిర్ణయించింది. అందు కోసం ఈ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సభలో విజన్ 2047పై లఘు చర్చ జరుగనుంది.
రాజకీయాల్లో పవర్ కోసం పని చేయాలి.. లేదా బలమైన సైద్ధాంతికం ఉండాలని అన్నారు పవన్ కల్యాణ్. పవర్ కోసం మర్డర్లు చేయిస్తాం.. వేల కోట్లు దోచేస్తాం.. కులాలను కెలికేస్తాం.. రకరకాలుగా లాభపడతాం, కోడి కత్తిని వాడుకుంటాం.. అంటే నడవదని..
గతంలో ప్రతిపక్షంలో ఉన్నామని, కన్నుమూసి కన్ను తీరిచేలోపు ఏడాది గడిచిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత వైసీపీ పాలనలో అన్నీ వర్గాలను అక్కున చేర్చుకున్నామని,వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకమని ఆయన అన్నారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
YS Viveka: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్ష్యులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మృతి చెందడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అక్కడే ఉన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం వాచ్మెన్ రంగయ్య మృతి అనుమానాస్పందమని స్పష్టం చేశారు. ఇక సీఎం చంద్రబాబు నాయడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Nadendla Manohar: జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజలే వైసీపీ ఆ అధికారం ఇవ్వలేదని.. స్పీకర్పై దుష్ప్రచారం తగదని అన్నారు.
Jagan on Budget: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ సీఎం జగన్ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రెండు బడ్జెట్లలోనూ ప్రజలను మోసం చేశారంటూ వ్యాఖ్యలు చేశారు.