ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ashwinidutt: చంద్రబాబు కోసం మేము వచ్చాం.. రాని వారి గురించి వదిలేయండి

ABN, First Publish Date - 2023-09-26T17:47:48+05:30

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidutt) వ్యాఖ్యానించారు.

రాజమండ్రి: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidutt) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు రాజమండ్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను పరామర్శించారు. ఈ సందర్భంగా అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధిస్తారు. చంద్ర-సేన 160 సీట్లు సాధిస్తుంది. ఏపీలో దుర్మార్గం ఏ స్థాయిలో ఉందో అర్దమవుతోంది. చరిత్రకెక్కిన మహా నాయకుడు చంద్రబాబును ఇలా జైల్లో పెడతారని ఎవరైనా ఊహిస్తారా..? ఈ ప్రభుత్వంలో అది సాధ్యమైంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ రంగానికి చెందిన వారు మాట్లాడనంత మాత్రాన ఏం కాదు ...మేం వచ్చాం కదా. రాని వారి గురించి వదిలేయండి’’ అని అశ్వినీదత్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T17:53:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising