ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amit Shah : ఉగ్రవాదులకు అడ్డాగా రాజేంద్రనగర్

ABN, First Publish Date - 2023-11-24T18:14:00+05:30

రాజేంద్రనగర్ ( Rajendranagar ) రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అమిత్ షా అన్నారు.

హైదరాబాద్: రాజేంద్రనగర్ ( Rajendranagar ) రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఏడాది కాలంలో రాజేంద్రనగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఎ‌న్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఎంఐఎం సాయంతోనే ఉగ్రవాదులు తల దాచుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదులను కూకటి వేళ్లతో తొలగిస్తాం. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదు. ఎస్సీ వర్గీకరణ 2024 తప్పకుండా చేస్తాం’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-24T18:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising