ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Buddha Venkanna : టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో జగన్‌ను అరెస్టు చేయాలి

ABN, Publish Date - Jul 08 , 2024 | 03:14 AM

టీడీఆర్‌ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన్ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు.

  • టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్‌

విజయవాడ (వన్‌టౌన్‌), జూలై 7: టీడీఆర్‌ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన్ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ భారీ దోపిడీ జరిగిందని, తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి సారథ్యంలో మరో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల్లో రోడ్ల పేరిట భారీ మొత్తంలో దోచేశారన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 03:15 AM

Advertising
Advertising
<