ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YSRCP: అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్.. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే టార్గెట్..

ABN, Publish Date - May 01 , 2024 | 09:03 AM

అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలను పోలీసులు టార్గెట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడు ను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి ధర్మవరం, ఇతర పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆయనను పోలీసులు తిప్పుతున్నారు. జయరాం నాయుడు ఆచూకీ తెలపాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

అనంతపురం: అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలను పోలీసులు టార్గెట్ చేశారు. టీడీపీ (TDP) రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడు ను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి ధర్మవరం, ఇతర పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆయనను పోలీసులు తిప్పుతున్నారు. జయరాం నాయుడు ఆచూకీ తెలపాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జయరాం నాయుడు కుటుంబ సభ్యులను వన్ టౌన్ సిఐ రెడ్డప్ప బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఒక్క అనంతలోనే కాదు.. ఏపీ మొత్తం పోలీసు వ్యవస్థ అలాగే ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసులు కాస్తా వైసీపీ నేతలుగా అవతారమెత్తారని నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు

భారీగా తగ్గిన బంగారం, వెండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 01 , 2024 | 09:03 AM

Advertising
Advertising