ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Train Accident: చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం..

ABN, Publish Date - Oct 21 , 2024 | 10:47 AM

అరకు నుంచి విశాఖపట్నం వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం తెల్లవారుజామన చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.

అల్లూరి జిల్లా: చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం (Train Accident) సంభవించింది. కొత్తవలస- కిరండూల్ మార్గం కేకే లైన్‌లో గూడ్స్ రైలు (Goods Train) వాగన్ పట్టాలు తప్పింది. అరకు నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు ఇవాళ(సోమవారం) తెల్లవారుజామన చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాద నేపథ్యంలో అరకు ప్యాసింజర్ రైలును ఎస్.కోట వద్ద రైల్వే అధికారులు నిలిపివేశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే.. తాట తీయండి.. చంద్రబాబు ఆదేశాలు

YCP Leader: బోరుగడ్డ బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

Attack on TDP Activists: ఆ జిల్లాలో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు, వరస దాడులు..

Updated Date - Oct 21 , 2024 | 10:49 AM