Home » Train Accident
ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెద్ద ప్రమాదం తప్పింది. పలాస రైల్వే స్టేషన్కు సమీపంలో బఫర్ విరిగిపోవడంతో రైలు 15 బోగీలతో నిలిచిపోయింది, ఈ ఘటనలో మూడు గంటల పాటు రైలు ఆలస్యం అయింది
Falaknama Express: ఫలక్నామా ఎక్స్ప్రెస్ రైలు ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 15బోగీలు విడిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.
రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ప్రమాదానికి సబంధించిన సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్లైన్ నెంబర్లు 8991124238 (కటక్), 8455885999 (భువనేశ్వర్) అందుబాటులోకి తెచ్చారు.
Train Cancellation.. Reservation Ticket Refund: మనం ప్రయాణించే సమయంలో ఒక్కొసారి రైళ్లు అర్థాంతరంగా రద్దు అవుతుంటాయి. దీంతో రిజర్వేషన్ టికెట్ ఎలా రద్దు చేసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇందులో రెండు పద్దతులున్నాయి. ఒకటి ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు. మరొకటి రైల్వే కౌంటర్కు వెళ్లి క్యూలో నిలబడి రిజర్వేషన్ చేయించుకుంటారు.
Train Accident: రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతోన్నాయి. వీటి కారణంగా పలువురు మరణిస్తు్న్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడి.. అంగవైకల్యం పొందుతున్నారు. అయితే వీరు రైల్వే శాఖ నుంచి నష్ట పరిహారాన్ని పొంద వచ్చు. అది ఎలాగంటే..
ముగ్గురు యువకుల వింత చేష్టలు చివరకు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చాయి. రైల్వే ట్రాక్పై కూర్చుని గేమ్ ఆడాలని అనుకున్నారు. అదే క్రమంలో ట్రైన్ రావడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిజాంపేటకు చెందిన భార్యాభర్తలు ఉప్పాల గోపీకృష్ణ, వాసవి 2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్నా్ళ్లపాటు బాగానే సాగిన వారి సంసారంలో గొడవలు ప్రారంభమయ్యాయి.
పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్లో ఐరన్ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆ మార్గంలో నడిచే 20 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే రైళ్లను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా: రాఘవాపూర్లో ఐరన్ కాయిల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు అదుప్పి బోల్తా పడ్డాయి. పట్టాలపైనే 11 వ్యాగన్లు పడిపోయాయి. రాఘవపూర్ కన్నాల గేటు మధ్యలో గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఈ ఘటనలో మూడు రైల్వే లైన్లు ధ్వంసమయ్యాయి.
ఇంజన్ నుంచి రెండో బోగీలో అకస్మాత్తుగా మంటలు వచ్చినట్టు తెలిసింది. దీంతో 45 నిమిషాల పాటు బరూచ్ సిల్వర్ బ్రిడ్జి సమీపంలో రైలును ఆపేశారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.