ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం

ABN, Publish Date - May 12 , 2024 | 11:33 AM

Telangana: పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

Distribution of EVMs

హైదరాబాద్, మే 12: పోలింగ్‌కు (Loksabha polls 2024) మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ (GHMC Commissioner Ronald Rose) పరిశీలించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో 3500 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయని.. ఇందుకోసం పదివేల ఈవీఎంలు, వివిఫ్యాట్‌లు అవసరం కానున్నాయన్నారు.

Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..


డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రారంభం అయిందని తెలిపారు. 45 వేల మంది సిబ్బంది రెండు స్థానాల కోసం పని చేయనున్నారని చెప్పారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో 1050 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. వీటిపై మైక్రో అబ్సర్వర్లు , స్పెషల్ టీం , సెంట్రల్, స్టేట్ ఫోర్స్‌లతో మానిటరింగ్ ఉంటుందన్నారు. ప్రత్యేకంగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఈవీఎంలు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

Hyderabad: ఓట్ల పండుగేమో కానీ.. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్.. బండి కదిలితే ఒట్టు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 12:24 PM

Advertising
Advertising