ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bellampalli: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ABN, Publish Date - Jul 30 , 2024 | 04:34 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సింగరేణి సంస్థను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

బెల్లంపల్లి, జూలై 29: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సింగరేణి సంస్థను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సింగరేణి పరిరక్షణకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం బస్సుయాత్రను ప్రారంభించారు.


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రారంభమైన ఈ యాత్ర సింగరేణి ఏరియాల మీదుగా సాగుతూ వచ్చే నెల 5న కొత్తగూడెంలో ముగియనుంది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

Updated Date - Jul 30 , 2024 | 04:34 AM

Advertising
Advertising
<