ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodara : అందోల్‌లో 48 చెరువుల పునరుద్ధరణ

ABN, Publish Date - Sep 26 , 2024 | 03:45 AM

మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్‌ నియోజకవర్గంలో 48 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినిచ్చింది.

హైదరాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్‌ నియోజకవర్గంలో 48 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినిచ్చింది. చౌటకూర్‌ మండలంలో 2,069 ఎకరాలకు సాగు నీరు అందించే 25 చెరువుల పునరుద్ధరణకు రూ. 5.21కోట్లు, పుల్కల్‌ మండలంలో 1,672 ఎకరాలకు సాగునీరు అందించే 23 చెరువుల పునరుద్ధరణకు రూ.4.96 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా బుధవారం జీవో జారీ చేశారు.

Updated Date - Sep 26 , 2024 | 03:45 AM