ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు పొన్నం శుభాకాంక్షలు

ABN, Publish Date - Jun 10 , 2024 | 06:09 AM

కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేకపోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని అభిప్రాయపడ్డారు. సమాఖ్య విధానంలో భాగంగా కేంద్రం నుంచి అన్ని రకాల నిధులు తెచ్చుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందన్నారు. అందుకే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌.. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించి నిధులు తెచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 06:09 AM

Advertising
Advertising