ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponnam Prabhaka: తెలంగాణ భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి..

ABN, Publish Date - Jul 01 , 2024 | 03:49 AM

గతంలో తిరుమలకు వచ్చిన తెలంగాణ భక్తులు దర్శనం విషయంలో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.

  • టీటీడీకి మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి

తిరుమల, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): గతంలో తిరుమలకు వచ్చిన తెలంగాణ భక్తులు దర్శనం విషయంలో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులేనని, తమ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై దర్శనాలు కల్పించే పద్ధతిని తిరిగి అమలుచేయాలని ఏపీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి, ఈవో, రాబోయే చైర్మన్‌ను కోరుతున్నానన్నారు. రాష్ర్టాలు వేరయినప్పటికీ తెలుగువారందరం ఒక్కటేనన్నారు. విదేశాల్లో ఉన్న భక్తులను ఆహ్వానిస్తున్నప్పుడు పక్కనే ఉన్న తెలంగాణ భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

Updated Date - Jul 01 , 2024 | 03:49 AM

Advertising
Advertising