ఏపీలో నేటినుంచి ఇసుక ఉచితం..

ABN, Publish Date - Jul 08 , 2024 | 10:08 AM

అమరావతి: గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకు ఇసుక ఉచితంగా అందుబాటులోకిరానుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమలులోకి రానుంది.

అమరావతి: గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇక ఉండవు. అన్ని వర్గాల ప్రజలకు ఇసుక ఉచితంగా అందుబాటులోకిరానుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమలులోకి రానుంది. ప్రభుత్వం అధికారికంగా ఈ మేరకు ఉచిత ఇసుక పాలసీని ప్రకటించనుంది. దాని అమలుకు ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలు వెలువరించనుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఘనులశాఖ సర్వం సిద్ధం చేసింది. జగన్ సర్కార్ తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీ 2020 స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా 2024 నూతన ఇసుక పాలసీని ప్రకటించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నాం: దేవేంద్ర

మృతుని కుటుంబసభ్యుల ఆందోళన..

నేడు విజయవాడ వెళ్లనున్న సీఎం రేవంత్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 08 , 2024 | 10:08 AM