బరితెగించిన స్మగ్లర్స్.. పోలీసులపై హత్యాయత్నం

ABN, Publish Date - Oct 06 , 2024 | 10:02 AM

విశాఖ: నగరంలో గంజాయి స్మగ్లర్లు బరతెగించారు. పోలీసులను కారుతో ఢీ కొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించారు. లిక్విడ్ గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పోలీసులు మాటు వేశారు. అయితే...

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

విశాఖ: నగరంలో గంజాయి స్మగ్లర్లు బరతెగించారు. పోలీసులను కారుతో ఢీ కొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించారు. లిక్విడ్ గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పోలీసులు మాటు వేశారు. అయితే స్మగ్లర్ల కారుకు పోలీసులు కారు అడ్డం పెట్టారు. నిందితులు పోలీసుల కారును ఢీ కొట్టి తప్పించుకున్నారు. అయినా పోలీసులు వదలకుండా గంజాయి స్మగ్లర్లను వెంటాడారు. దీంతో నిందితులు షీలానగర్ వద్ద కారు వదలి పారారయ్యారు. కారులో ఉన్న లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..

అడ్డంగా బుక్కయిన కల్తీ కేటుగాళ్లు..

కృష్ణా జిల్లా: ప్రేమికులకు అర్ధరాత్రి పెళ్లి ..

శ్రీ లలితా త్రిపుసుందరి దేవి అవతారంలో కనకదుర్గ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 06 , 2024 | 10:02 AM