Sunny ఎండలు.. వేడిగాలులతో పాట్లు
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:54 PM
ఇటీవల ఎండలతో పాటు వేడిగాలులూ అధికం కావడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

కొత్తచెరువు, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ఇటీవల ఎండలతో పాటు వేడిగాలులూ అధికం కావడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం మండల కేంద్రంలోని నాలుగురోడ్ల కూడలిలో ఉదయం 10 గంటలకే జనసంచారంలేక బోసిపోయింది. మండలంలో అక్కడకక్కడ వర్షాలు పడ్డా.. ఆ తేమ కాస్త ఆవిరి అయి ఉక్కపోత మరింత పెరిగింది. దీంతో జనా లు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నా రు. వేసవి తాపం నుంచి ఉపశమానికి గ్రామాల్లో యువత, పిల్లలు బావుల్లో ఈతకు వెళ్తున్నారు.