Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ABN, Publish Date - Apr 07 , 2025 | 09:58 PM

భద్రాచలం రామాలయంలో సోమవారం నాడు శ్రీ రామ మహా పట్టాభిషేకం క్రతువు జరిగింది. మిథిలా కల్యాణ మండపంలో ఈ వేడుక జరిగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలకరించారు.ఉదయం 10.30 నుంచి 12.30 వరకు పట్టాభిషేక క్రతువు జరిగింది. శ్రీ రామ మహా పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 1/12

భద్రాచలం రామాలయంలో సోమవారం నాడు శ్రీ రామ మహా పట్టాభిషేకం క్రతువు జరిగింది.

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 2/12

శ్రీ రామ మహా పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 3/12

గవర్నర్ జష్ణు దేవ్ వర్మకు ఆలయ మర్యాదలతో అర్చకులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు.

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 4/12

భద్రాచలం రామాలయంలో రాష్ట్ర గవర్నర్ జష్ణు దేవ్ వర్మ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 5/12

గవర్నర్ జష్ణు దేవ్ వర్మకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 6/12

స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 7/12

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి మహా పట్టాభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 8/12

భక్తులకు స్వామి వారి ఆయుధాన్ని చూపుతున్న బ్రాహ్మణులు

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 9/12

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న గవర్నర్ జష్ణు దేవ్ వర్మ

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 10/12

స్వామివారికి పుష్పభిషేకం చేస్తున్న బ్రాహ్మణులు

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 11/12

స్వామి వారి వజ్రాభరణాలను భక్తులకు చూపిస్తున్న బ్రాహ్మణులు

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 12/12

స్వామివారికి గొడుగు పడుతున్న బ్రాహ్మణులు

Updated at - Apr 08 , 2025 | 07:37 AM