Share News

జట్టుతో చేరిన మోర్నీ మోర్కెల్‌

ABN , Publish Date - Feb 27 , 2025 | 03:37 AM

వ్యక్తిగత కారణాల రీత్యా కొన్నిరోజుల క్రితం స్వదేశం వెళ్లిన టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ మళ్లీ జట్టుతో కలిశాడు....

జట్టుతో చేరిన మోర్నీ మోర్కెల్‌

దుబాయ్‌: వ్యక్తిగత కారణాల రీత్యా కొన్నిరోజుల క్రితం స్వదేశం వెళ్లిన టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ మళ్లీ జట్టుతో కలిశాడు. బుధవారం ఇక్కడ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా చీఫ్‌ కోచ్‌ గంభీర్‌తో మోర్కెల్‌ మాట్లాడుతూ కనిపించాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆరంభ మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో పోరుకు ముందు మోర్కెల్‌ కుటుంబాన్ని కలిసేందుకు స్వదేశం దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

Wasim Akram about Pakistan Team: కోతులు కూడా మీ కంటే చాలా బెటర్.. పాకిస్తాన్ టీమ్‌పై అక్రమ్ సంచలన వ్యాఖ్యలు..


Pak media on TeamIndia victory: భారత్ విజయంపై పాక్ మీడియా వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..


Team India Champions Trophy 2025: టీమిండియాకు ఇంత మేలు చేస్తారా? ఐసీసీపై పలువురు క్రికెటర్ల ఆగ్రహం..


మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2025 | 03:38 AM