పేదలకు అధికార భాగస్వామ్యం కల్పిం చడం ద్వారా అభివృద్ధి సాధించడం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష్యమ ని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు.
భీమవరం కళరంజని నాటక అకాడమి ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి తెలుగు నాటిక పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతల్లో నైరాశ్యం నెలకొంది. నెలలు గడిచినా పదవులు పొందలేకపోతున్నామన్న అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది.
జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల రాసలీలల వ్యవహారం ఉపాధ్యాయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఇదే అదనుగా సమగ్ర శిక్షలో మరొకరు సొంత కార్యాలయంలోని ఉద్యోగుల మధ్య ఇదే రకమైన చిచ్చు పెట్టేలా దుష్ప్రచారానికి ఒడిగట్టారు.
బొండాడ గ్రామంలో ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో 28 ఇళ్ల తొలగింపు గురువారం చేపట్టారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే ల క్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ స్పీక ర్ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.
ఎర్రకాలువ ప్రాజెక్టు హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా ఏటా ప్రాజెక్టు నిర్వహ ణకు రూ.15 లక్షల వరకు నిధులు వచ్చేవి. ఆ నిధులతో ప్రాజె క్టు నిర్వహణ చేస్తూనే ఎన్ఎంఆర్ సిబ్బంది ఆరు గురికి జీతాలు సక్ర మంగానే ఇచ్చేవారు. 2022 ఆగస్టు నుంచి అప్పటి వైసీపీ ప్రభు త్వం నిధులను నిలిపి వేసింది. దీంతో దాదాపు 33 నెలల నుంచి ప్రాజెక్టు నిర్వహణకు నిధులూ లేవు, సిబ్బందికీ జీతాలు లేవు.
ఓటరు నమోదు, మార్పులు, చేర్పు లు సక్రమంగా పూర్తి చేయాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో కుదేలైన మైనింగ్ రంగాన్ని తిరిగి గాడిన పెట్టే చర్యలకు తెలుగు దేశం ప్రభుత్వం పూనుకోవడంతో జిల్లాలో మైనింగ్కు మహ ర్దశ పట్టనుంది.
AP Ministers: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా సైతం దక్కని వైసీపీ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలపై కూటమిలోని మంత్రులు మండిపడుతున్నారు. ఆ క్రమంలో నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్లు వేర్వేరుగా వైసీపీ నేతల చేస్తున్న ఆరోపణలు ఖండించడమే కాకుండా.. ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు.