Home » ABN
Video Viral: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ పార్క్ బయట బైక్పై ఓ జంట ఎదురెదురుగా కూర్చొన్నారు. ఈ నేపథ్యంలో వారితో పలువురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగారు. ఆ క్రమంలో యువతితో దుర్బాషలాడారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Hanuman Jayathi: ఏడాదిలో రెండు హనుమాన్ జయంతిలు వస్తాయన్న సంగతి మీకు తెలుసా?. కేసరి నందనుడు జన్మదినం సందర్భంగా ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైన పలహారం ఏమిటో తెలుసా? అసలు హనుమాన్ జయంతి సందర్భంగా ఏం చేయాలి. ఏం చేయకూడదో మీకు తెలుసా? వీటి గురించి సమగ్రం తెలుసుకోవాలంటే...
America Vs China: అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అన్ని దేశాల పట్ల ఒక విధంగా ఆయన వ్యవహరిస్తుంటే.. డ్రాగన్ చైనా పట్ల ఆయన మరింత కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అయితే చైనా సైతం ఇప్పటికే అమెరికాకు తగిన రీతిలో సమాధాన మిచ్చిన చైనా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విభజన జరిగి పదేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కోలుకోలేకపోతోందని ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి వివరించనుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానానికి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తి చేయనుంది
అమెరికాలోని వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయే ఆరోపణలతో భారత సంతతికి చెందిన సీఈవో అరెస్టయ్యారు. క్లిన్ వాటర స్టార్టప్ గ్రేడియంట్ సీఈవోగా పని చేస్తున్న అనురాగ్ వాజపేయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి.. అధిక మొత్తం చెల్లించిన వారి జాబితాలో అనురాగ్ వాజపేయ్ పేరు ఉన్నట్లు బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
ఏపీలో మాటలు మంటలు రేపుతోన్నాయి. కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అవినీతి, అక్రమాలు, నోటు దురుసు, దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో ఏం చేసినా చెల్లుతోందన్న వైసీపీ నేతలకు.. అదే రీతిలో ఇష్టాను సారంగా వ్యవహరించడంతో చట్టం తన పని తాను చేసుకు పోతుంది.
హైదరాబాద్లోని కూకట్పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కు స్థానిక ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు ఇవ్వకుంటే.. ఇష్టానుసారం ఇళ్లను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు.
Shivaji Satam: బుల్లి తెరలో మెగా సీరియల్ సీఐడీలో ఏసీపీ ప్రద్యుమన్ పాత్రలో శివాజీ సతం మరణించడాన్ని మినీ స్క్రీన్ ప్రేక్షకులు ఏ మాత్రం తట్టుకోలేక పోతున్నారు. శివాజీ సతం లేకుంటే.. సీఐడీ సీరియల్ లేదంటున్నారు. అలాంటి వేళ.. సీఐడీ సీజన్ 2లో ఏసీపీ పాత్రపై కీలక అప్ డేట్ వచ్చింది.
Mark Shankar Pawanovich: స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై మెగస్టార్ చిరంజీవి కీలక అప్ డేట్ ఇచ్చారు.
Gorantal Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు మహానగరంలోని నగరం పాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు.