Home » AP Election 2024
పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
---|---|---|---|
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
![]() |
0 | 0 | 0 |
పార్టీ | గెలుపు |
---|---|
![]() |
151 |
![]() |
23 |
![]() |
1 |
![]() |
0 |
![]() |
0 |
పార్టీ | గెలుపు |
---|---|
![]() |
102 |
![]() |
67 |
![]() |
4 |
![]() |
2 |
గౌతమి శాలి.. ఇప్పుడీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది..! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) పోలింగ్ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్పీని మార్చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని (IPS Gowthami Sali ) నియమించడం జరిగింది. మేడమ్ అనంతలో అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతోంది.!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహార్ రెడ్డి కుమారుడు ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని జనసేన పార్టీ నాయకుడు, జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.
నెలలతరబడి జగనన్న విద్యాదీవెన డబ్బు లు తల్లుల ఖాతాల్లో వేయలేదు. బటన్ నొక్కి కొన్ని నెలలు గడిచిపోయినా డబ్బులు ఖాతాల్లోకి చేర్చలేదు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలింగ్ రోజున కోనుప్పలపాడులో జరిగిన అల్లర్ల కేసులో టీడీపీ వర్గీయులు 24 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు. న్యాయాధికారి ఆదేశాలమేరకు రిమాండ్కు తరలించేందుకు రాత్రి ఏర్పాట్లు చేశారు. వారిని తాడిపత్రి సబ్జైలు లేదా అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని భావిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు...
జేఎనటీయూలో జూన 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎస్పీ గౌతమిశాలితో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను శనివారం ఆయన పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లను సమయానికి కన్నా ముందుగానే పూర్తి చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోకి అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జేఎనటీయూలో భద్రతను మరింత పెంచడానికి మరిన్ని...
ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) కొట్టేశారని జనసేన (Jana Sena) సీనియర్ నేత పీతల మూర్తి యాదవ్ (Murthy Yadav) ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే ఆయన విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఆసైన్డ్ భూములు ఎక్కువుగా ఉన్నాయన్నారు. భూముల మార్పిడి జీవో 596.. ఆ జీవో ఆధారంగా భూములు కొట్టేశారని ఆరోపించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల (AP Election 2024) కౌంటింగ్కు, ప్రస్తుత హింసాత్మక సంఘటనలకు నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.
సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.