Home » AP Govt
వైసీపీ బడా నేతలు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భూములను చెరపడితే.. వారి అనుచరులూ తమ స్థాయిలో కంటికి కనిపించిన ప్రభుత్వ భూములను సొంత ఖాతాలో వేసుకున్నారు.
అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్రమంగా రిజిస్ర్టేషన్లు జరిగిన ప్రభుత్వ భూములను గుర్తించి, ఆ రిజిస్ట్రేషన్లను రద్ద్దుచేసే దిశగా చర్యలు చేపడుతోంది.
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టంతో రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జగన్ ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు జరిగాయని..
Minister Kandula Durgesh: సీఎం చంద్రబాబు పర్యాటక రంగపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో ఉండవల్లిలోని నివాసంలో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని గాదె శ్రీనివాసులు కోరారు.
CM Chandrababu:ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు రాత్రి తిరిగి విశాఖపట్నం చేరుకుని, అక్కడే బస చేస్తారు. 6వ తేదీ చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
వైఎస్ జగన్ జమానాలో సాగిన ఇసుక దోపిడీ... ఉపగ్రహ చిత్రాల సాక్షిగా రుజువైంది. తవ్వాల్సింది రవ్వంత... తవ్వుకుని తరలించింది కొండంత అని తేలిపోయింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Botsa: వీసీల రాజనామా అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి నిప్పులు చెరిగారు. వీసీలు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బెదిరింపులాతో రాజీనామాలు చేయించడం విద్యా వ్యవస్థకు కళంకమని చెప్పుకొచ్చారు.
భవన నిర్మాణదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 18 మీటర్ల లోపు లేదా ఐదంతస్తుల లోపు భవన నిర్మాణ అనుమతులకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది.