Home » Apple Devices
ఐఫోన్(iPhone) వినియోగదారులకు మరోసారి బగ్ సమస్య మొదలైంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ బగ్(bug) వారి ఫోన్లలో కొన్ని పదాలను టైప్ చేస్తున్నప్పుడు ఐఫోన్, ఐప్యాడ్స్ క్రాష్ అవుతున్నాయని చెబుతున్నారు. అయితే అవి క్రాష్ అవడానికి ఏం పదాలు ఉపయోగిస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్బుక్స్ సహా ఇతర యాపిల్ పరికరాలకు ‘హై రిస్క్’ అలర్ట్ ఇచ్చింది.
స్పేస్ ఎక్స్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్(Elon Musk), యాపిల్(apple) మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఐఫోన్ తయారీదారులు సోమవారం OpenAIతో వారి భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఈ సూచనలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెండు దిగ్గజ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే ఎలాన్ మస్క్ స్పందించారు.
భారత్లో యాపిల్ ఐఫోన్ల(Apple Iphones) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్(Bloomberg) నివేదిక వెల్లడించింది. బుధవారం వెలువడిన ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో భారత్లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది.
ఆపిల్(Apple) కొత్త M3 చిప్తో నడిచే కొత్త మ్యాక్బుక్ ఎయిర్ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్టాప్ రెండు సైజు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
అమెరికా టెక్ దిగ్గజం యాపిల్కు (Apple) తాజాగా భారీ షాక్ తగిలింది. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా(EEA)లోని ఐఫోన్ (iPhone), ఐపాడ్ (iPad) వినియోగదారులకు.. దాని యాప్ స్టోర్ (App Store) మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ల పంపిణీకి సంబంధించిన యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను.. యూరోపియన్ కమిషన్ 1.8 బిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.16,500 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది.
Samsung మొదటి ఫోల్డింగ్ ఫోన్ను ప్రారంభించింది. ఆ తర్వాత Xiaomi, Vivo, Oppo, OnePlus వంటి కంపెనీలు ఈ ఫోల్డబుల్ ఫోన్లను ఆవిష్కరించాయి. ఈ క్రమంలోనే త్వరలో ప్రముఖ సంస్థ యాపిల్ కూడా ఈ ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
యాపిల్ వాచ్ ఎంత ఖరీదైందో.. అంతే ఉపయోగకరమైన పనులను అది చేసి పెడుతోంది. అందులో ఉన్న కొన్ని అధునాతన ఫీచర్లు, మానవులను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేస్తున్నాయి. తాజాగా ఇదే యాపిల్ వాచ్ని వినియోగించి ఒక డాక్టర్ విమానంలో ఓ ప్యాసింజర్ ప్రాణాలను కాపాడాడు.
గూగుల్కు చెందిన యూట్యూబ్, స్పాటిఫై యాప్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందాయి. అయితే ఈ రెండు యాప్స్ ప్రముఖ టెక్ సంస్థ Apple Inc రాబోయే రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోలో అందుబాటులో లేవు.
ఎంతగానో ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 (iPhone15) నేటి (శుక్రవారం) భారతీయులకు అందుబాటులోకి రానుంది. భారత్తోపాటు పలు దేశాల్లో విక్రయానికి ఈ ఫోన్లు లభ్యమవుతాయి. ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనాతోపాటు మొత్తం 40 దేశాల్లో ఈ సరికొత్త ఫోన్లు మొదటి దశలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి. కాగా యాపిల్ కంపెనీ ఇటివలే ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.