Home » Bhupesh Bhagel
మహదేవ్ యాప్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ ఏడాదిగా విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయనేతలు, అధికారుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది.
బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 15 ప్రాంగణాల్లో ఈడీ సోమవారంనాడు సోదాలు జరిపింది. వాటిలో భిలాయి ప్రాంతంలో ఉన్న భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ నివాసం కూడా ఉంది.
ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి..
రూ. 6 వేల కోట్లు విలువైన మహాదేవ్ ఆన్లైన్ బుక్ యాప్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను నిందితుడిగా పేర్కొంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో బఘేల్ పేరును చేర్చారు.
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఈడీ సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఆయనపైన, మరి కొందరిపై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది.
ఛత్తీస్గఢ్ సీఎం ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘెల్ శనివారంనాడు వ్యంగ్యోక్తులు గుప్పించారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలుసుకోవాలని తాము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఛత్తీస్ గఢ్(Chattisgarh)లో సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) నిందితుడు అసిమ్ దాస్ తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది.
బీజేపీ ( BJP ) కి బీఆర్ఎస్ ( BRS ) బీ టీమ్గా పనిచేస్తుందని చత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్ ( CM Bhupesh Bhagel ) వ్యాఖ్యానించారు.
రాముడిని(Lord Rama) ఒకప్పుడు కల్పిత పాత్ర అని పిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం రాముడి భక్తుడిగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ఎద్దేవా చేశారు.