Home » Chandra Babu
ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఓటు వేయండి. ఈసారి మీకోసం మోదీ గ్యారెంటీ ఉంది. చంద్రబాబు నాయకత్వం ఉంది.
వైసీపీ అరాచకాలపై మేము సైతం అంటూ ఎన్ఆర్ఐ మహిళలు సమరశంఖం పూరించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వర్జీనియాలో ఎన్ఆర్ఐ మహిళల ఆధ్వర్వంలో సమావేశం నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. మోదీ విశ్వజిత్ అని అభిప్రాయ పడ్డారు. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారని వివరించారు. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధాని మోదీ నిలిపారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో నారా లోకేశ్ మాట్లాడారు.
రాష్ట్రంలో జే బ్రాండ్ పని అయిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జే బ్రాండ్ను స్మశానానికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే డబ్బులు జే బ్రాండ్ డాన్ జగ్గూ బాయ్కు వస్తున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం బాగోలేకున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
‘హలో అనంతపూర్... బైబై వైసీపీ. హలో ఏపీ.. బై బై జగన.. ఇదే మనందరి నినాదం కావాలి. ఈ నెల 13న జరిగే పోలింగ్లో ఫ్యానకు ఉరివేయండి. జగన పార్టీని తరిమేయండి..’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన నియోజకవర్గం కేంద్రంలోని సప్తగిరి సర్కిల్లో ఆదివారం రాత్రి ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు హాజరై ప్రసంగించారు. తెలుగు తమ్ముళ్లు కసి, జనసేన ఆవేశం, బీజేపీ అభిమానం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజాగళం ...
ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘాటైన విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో భూ మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు.
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుంతకల్లు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని, ఆలూరుకు మించిన భారీ విజయాన్ని అందుకుంటానని టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు. - నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందా? ఎలా పరిష్కరిస్తారు..? జయరాం: ఎక్కడి సమస్యలను పరిష్కరించాలన్నా ...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం అనంతపురం నగరానికి వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరవుతారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమితషాతో కలిసి చంద్రబాబు ...
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే గెలiపు అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ నారా చంద్రబాబు నాయుడు పలు అసక్తికర అంశాలు తెలిపారు.