Home » Chittoor
పెద్దిరెడ్డి అరాచకాలను ప్రశ్నించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణనాయుడును కొంతమంది వైసీపీ నేతలు హత్యచేశారు. అయితే రామకృష్ణనాయుడు చనిపోయే ముందు ఓ వీడియో విడుదల చేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యను మంత్రి లోకేశ్ ఖండించారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై వేటు వేసింది.
TDP activist killed: చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. తనకు ప్రాణహానీ ఉందంటూ వీడియో రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది.
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాణమూర్తి మూడో దశ విచారణ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17న విచారణకు రావాలంటూ జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు జారీ చేశారు.
డమ్మీ తుపాకులతో ఓ షాపులో దోపిడీకి ప్రయత్నించిన దొంగలు స్థానికుల అప్రమత్తతతో దొరికిపోయారు. దివాళా తీసిన ఒక వ్యాపారే ఈ దోపిడీ ప్రయత్నానికి సూత్రధారి కావడం గమనార్హం.
దోపిడీ కోసం వచ్చిన దొంగలు తెలివిగా తమిళనాడుకు సంబంధించిన ఓమిని వాహనంలో ప్రెస్ బోర్డు వేసుకొని వచ్చారు. ఆ ఓమిని వాహనానికి తమిళనాడులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఉంది. మొత్తం ఐదుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరో దొంగ తప్పించుకోవడంతో పోలీసులు రిస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో పిల్లిని చిరుత వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు మంగళవారం వేకువజాము 1 గంటకు సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. ఆ దృశ్యాలు చూసి...
Hall ticket issue: ఇంటర్ స్టూడెంట్స్ పట్ల ఓ కాలేజ్ వ్యవహరించిన తీరుతో వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసేందుకు సిద్ధమైన విద్యార్థుల పట్ల కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ముందు వెళుతున్న ఆటోను అధిగమించే క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.