Home » Chittoor
బంగారుపాళ్యం మండలంలోని కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి వార్షిక ఉత్సవాల్లో ఏడవ రోజైన శనివారం పార్వతీపరమేశ్వరుల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది.
CM Chandrababu: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద గంగాధరనెల్లూరులో సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు.
నెల రోజుల క్రితం పెళ్లిపీటకెక్కాల్సి రోజున కూతురు గూడూరు పంబలేరు వాగులో శవమై తేలింది. అప్పటి నుంచి కుమార్తె జ్ఞాపకాలను మరిచిపోలేక మనోవేదనకు గురైన తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్న హృదయ విదారకర ఘటన శుక్రవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకొంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుబు(Chief Minister Nara Chandrababu Naidu) శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా జీడీ నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి ఇసుకలో పూడ్చిపెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. తొట్టంబేడు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలు... తొట్టంబేడు మండలం శివనాథపురం పరిధిలోని రాజీవ్నగర్(Rajivnagar)లో పలు నిర్మాణాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడ శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఈ టోకెన్ల జారీలో తాజాగా భారీ మోసం వెలుగు చూసింది. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని..రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టిక్కెట్లు కొనుగోలు చేశామని చెబుతూ దళారులు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టించారు.
ఆవుల పబ్బం పేరుతో 14 గ్రామాల ప్రజలు నిర్వహించే సంక్రాంతి పండుగ గురువారం వైభవంగా ప్రారంభమైంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రికార్డుల్లో విస్తీర్ణం తగ్గిపోవడం, హద్దులు మారిపోవడం, రైతుల మధ్య విభేదాలు తలెత్తడం.. వంటివి జరిగాయి. దీన్ని సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం గ్రామ సభల్ని నిర్వహించి మరీ అర్జీలను స్వీకరించింది.అయితే వాటి పరిష్కారంలోనే ఆలస్యం చోటు చేసుకుంటోంది.
చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ ‘ఎ’ గ్రేడ్ దక్కింది.
పేదరిక నిర్మూలనలో భాగంగా ది గువస్థాయి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సంకల్పించిన రాష్ట్రప్రభుత్వం వాటి గుర్తింపుకోసం సర్వే గురువారం నుంచీ ప్రారంభించింది.