Home » CID
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
సీఐడీ అధికారులపై కేసు నమోదైనందున వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.
కరూర్ జిల్లా వాంగల్ కుప్పిచ్చిపాళయం ప్రాంతానికి చెందిన ప్రకాష్కు సంబంధించిన రూ.100 కోట్ల విలువ చేసే భూమిని నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్(Former minister MR Vijayabhaskar) అనుచరుడి ఇంటిలో సీబీసీఐడీ(CBCID) ఆకస్మిక తనిఖీలు చేసింది.
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది ఐపీఎ్సలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో పలువురు నాన్ కేడర్ ఎస్పీలు కూడా ఉన్నారు.
ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి పై సీఐడీ కేసు నమోదు చేసింది. కంచికచర్ల మండలం మిగులూరుగ్రామానికి చెందిన గద్దె శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
ఏపీ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది. నారా లోకేష్ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది.
టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ(AP CID Notice) అధికారులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలుంటే చూపాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ(CID) సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు ఈ నోటీసులను జారీ చేశారు. భూ యాజమాన్య హక్కు చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను ..
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Andhrapradesh: తాడేపల్లి సిట్ కార్యాలయంలో హెరిటేజ్ పత్రాలు దగ్ధంపై మీడియాలో వచ్చిన కథనాలపై హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత్ బారిక్ స్పందించారు. ఈ ఘటను సంబంధించి సీఐడీ అడిషనల్ ఎస్పీకి ఉమాకాంత్ లేఖ రాశారు. సీఐడీ కస్టడీలో ఉన్న తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ పుస్తకాలను తాము అధికారుల కోరిక మేరకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.