Home » Cyber Crime
హైదరాబాద్: HICC లో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. గత ఏడాది దేశ వ్యాప్తంగా రూ. 22,812 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ జరిగింది. ఒక్క తెలంగాణ లోనే లక్షా 20 వేల 869 మంది సైబర్ నేరాల బారినపడ్డారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా 17,912 మంది బాధితులకు రూ.183 కోట్లను తిరిగి ఇప్పించారు.
సైబర్ భద్రత అనేది పెద్ద కంపెనీలు, టెక్ దిగ్గజాలకే పరిమితం అనుకోకుండా ప్రతి స్టార్టప్ కంపెనీ దృష్టిసారించాలని, వాటి రక్షణ కోసం షీల్డ్-2025 పథకాన్ని తీసుకుని వస్తున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ శిఖాగోయల్ తెలిపారు.
Fraud calls: సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్తమార్గాలకలో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులను ఏసీబీ అదికారులం అంటూ భయపెడుతున్నారు. ఈ విషయంపై ఏసీబీ డీజీ అలర్ట్ చేశారు.
సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ అప్గ్రేడ్ అవ్వాలని..
Cyber Crime: సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా మోసానికి పాల్పడతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే అనేక మంది సైబర్ మోసానికి బలయ్యారు. తాజాగా ఓ కంపెనీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని భారీగా మోసపోయింది.
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్కుమార్ సూచించారు.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..
ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) అమాయకులను నిలువునా మోసగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్ ప్రాజెక్టుకు రుణం ఇప్పిస్తానని చెప్పి సైబర్ నేరగాడు నగరానికి చెందిన ఓ మహిళకు కుచ్చుటోపీ వేశాడు.
తాను ఆర్మీ కల్నల్ను అని, మెడికల్ సర్టిఫికెట్లు కావాలని వైద్యురాలిని సంప్రదించిన సైబర్ నేరగాడు(Cyber criminal) రూ.1.40 లక్షలు కొల్లగొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ వైద్యురాలికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది.
సైబర్ నేరగాళ్లు రోజుకో సరికొత్త మార్గం ఎంచుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలు,డిజిటల్ అరెస్ట్లకు పోలీసులు బ్రేక్ వేస్తుండటంతో ఇప్పుడు కొత్తగా జంప్ డిపాజిట్ అంటున్నారు.