Home » Drugs Case
Hyderabad Drug Bust: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలో పెద్దఎత్తున డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరులో బంగారం దోపిడీ కేసులో కాంగ్రెస్ కౌన్సిలర్ సహా నలుగురు అరెస్ట్ అయ్యారు. రూ.3.20 కోట్ల బంగారు బిస్కెట్లు పోలీసులు పట్టుకున్నారు
విశాఖపట్నం దువ్వాడ పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 125.9 కిలోల గంజాయితో ఒకరిని అరెస్టు చేసి, పరారీలో ఉన్న ఇద్దరు సభ్యులను వెతుకుతున్నారు
Nigerian Drug Network: నగరంలో భారీ డ్రగ్ నెట్వర్క్ను నార్కోటిక్ పోలీసులు చేధించారు. డ్రగ్స్ కోసం విదేశాలకు డబ్బు తరలిస్తున్న ముగ్గురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పనిచేస్తున్నామని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు. ఈగల్, డ్రగ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సీమాంధ్ర అసోసియేషన్ వారితో గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
భారత నౌకాదళం పశ్చిమ హిందూ మహాసముద్రంలో 2,500 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ తర్కాష్ కీలక పాత్ర పోషించింది
ఆ ఇద్దరు అమ్మాయిలు ఆటోలో కూర్చుని ఉన్నారు. ఓ వ్యక్తి అటువైపుగా వెళుతూ.. వీళ్లను చూసి ఆగాడు. వాళ్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
వరంగల్: కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తు మందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
బెంగళూరు నుంచి హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ ను తీసుకొచ్చి అమ్ముతున్న యువకుడిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా అతడి వద్ద నుంచి 6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
Udta Kerala:చరిత్రలో ఎన్నో పెద్ద సంక్షోభాలకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగిన కేరళ రాష్ట్రం ముంగిట మరో కొత్త సవాల్ నిలిచింది. ఇప్పుడు ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయింది కేరళ. ఇది కేరళ ప్రజల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. ఇది దక్షిణాదిలోని పక్క రాష్ట్రాల వారికి..