Home » Elon Musk
ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ప్రీడం అవార్డుకు 19 మంది పేర్లను బైడెన్ ఎంపిక చేసినట్టు వైట్హౌస్ శనివారంనాడు ప్రకటించింది. రాజకీయాలు, పరోపకారం, క్రీడలు, కళలు సహా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఆ అవార్డులు ప్రదానం చేస్తుంటారు.
అగ్రరాజ్యం అమెరికా లాస్ వెగాస్లోని డొనాల్డ్ ట్రంప్ టవర్ వెలుపల పేలుడు సంభవించింది. ఈ ఘటనలో టెస్లా సైబర్ట్రక్ మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు.
కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ‘ఓపెన్ఏఐ’ మాజీ ఉద్యోగి, భారతీయ అమెరికన్ సుచిర్ బాలాజీ(26)ది ఆత్మహత్యగా కనిపించడం లేదని లేదని ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.
ఎక్స్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. భారత్లో ఎక్స్ ప్రీమియం ప్లాన్ ధరలు పెంచినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్త ధరల ప్రకారం ఎంత చెల్లించాలంటే..
టెస్లా అధినేత మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన అమెరికాలో పుట్టిన పౌరుడు కాడని స్పష్టం చేశారు. అధ్యక్ష బాధ్యతలు మస్క్ చేతుల్లోకి వెళతాయన్న వార్తలను తోసిపుచ్చారు.
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ మళ్లీ వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత, ఆమె సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ను మార్చి 2025 లోపు తీసుకురావడం సాధ్యం కాదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం ప్రకటించింది. వచ్చే మార్చిలోపు రాకపోతే ఏమవుతుందంటే..
సంతానోత్పత్తి రేటు ఏ దేశంలోనైనా 2.1 శాతానికి మించి ఉండాలని ఎలన్ మస్క్ తెలిపారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్లో ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని సూచించారు. ఈ అంశం దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఓవైసీతో పాటు కాంగ్రెస్కు చెందిన కొందరు నేతలు..
నానాటికీ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా సింగపూర్తొ పాటు పలు దేశాలు అంతరించిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు.
ఇటివల 16 ఏళ్లలోపు యువకులకు ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిపై ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ విమర్శలు చేయగా, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ స్పందించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
భారత్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. ‘భారత్లో ఒక్క రోజులో ఎలా 640 మిలియన్ ఓట్లు లెక్కించారు’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు.