Home » Fire Accident
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో మరోమారు అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో అందరూ పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్: చర్లపల్లి పారిశ్రామికవాడ సుగుణ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని కెమికల్ బ్యారెల్స్ ఒక్కొక్కటిగా పేలిపోతుండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది.
Fire Accident: రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు వద్దనున్న అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందితోపాటు అటవీ శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం మూడు రోజుల వ్యవధిలో రెండు విమాన ప్రమాదాలు జరుగగా.. తాజాగా మరో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై టేకాఫ్ అవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ నుంచి బయటకు పంపించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి అగ్నిప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. తాజాగా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక గాంధీనగర్లో సూర్య తేజ ఇండస్ట్రీస్, లిఫ్ట్ గ్రిల్స్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ పాతబస్తీ, జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. కిషన్ బాగ్ ఎక్స్ రోడ్డు సమీపంలో ఓ బిల్డింగులో సెల్లార్ లోని ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కాసేపటికే మంటలు పైకి పాకాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. భవనంలో ఉన్నవారిని బయటకు తీసుకువచ్చారు.
బ్రేకింగ్..ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే భారీ అగ్నిప్రమాదం సంభవించింది..
నంద్యాల: చాపిరేవులలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
భారతమాత ఫౌండేషన్ ఆదివారం రాత్రి మహాహారతి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో బాణసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అజయ్ అనే బీటెక్ విద్యార్ధి గల్లంతయ్యాడు.
హుస్సేన్సాగర్లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో నాగారానికి చెందిన అజయ్ అనే యువకుడు మిస్సింగ్ అయ్యాడు. బోట్లలో ఉన్నవారు స్వల్పగాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. అజయ్ ఆచూకీ మాత్రం తెలియలేదు. అతను ఏ ఆస్పత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.