Home » G20 summit
ఢిల్లీ వేదికగా శనివారం జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ తాజాగా ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపింది. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు...
రాష్ట్రపతి భవనంలో జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి.. దేశం పేరు మార్పుపై జాతీయంగా రగడ జరుగుతోంది. దేశం పేరు ఇండియా....
ఆఫ్రికన్ యూనియన్కు జీ20 దేశాల కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగల దేశాలు కలిసి జీ20గా 1999లో ఏర్పాటయ్యాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్య ప్రదర్శనలను(China's dominance shows), ఏకపక్ష ధోరణులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్-అమెరికా(India-America) నిర్ణయించాయి. స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సుస్థిర ఇండో-పసిఫిక్ కోసం కలిసి పని చేస్తామని ప్రకటించాయి.
రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ..
రేపటి నుంచి ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కావడం లేదన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో...
జీ20 కూటమిలో మరో యూనియన్కు సభ్యత్వం దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్(AU)కు సభ్యత్వం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ యూనియన్ చేరిక తర్వాత జీ20 పేరు మారుతుందని టాక్ నడుస్తోంది.
దేశరాజధాని న్యూఢిల్లీలో జీ20 (G20) సందడి నెలకొంది. శని, ఆదివారాల్లో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు సభ్యదేశాల అధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సైతం శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు.
జీ20 దేశాధినేతల గౌరవార్థం భారత ప్రభుత్వం ఇస్తున్న విందులో బంగారు, వెండి పాత్రలను ఉపయోగిస్తుండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని నిస్సిగ్గుగా ఖర్చు చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
జీ20 దేశాధినేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఇస్తున్న విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉన్నప్పటికీ ఆయనను ఆహ్వానించలేదని ఆయన కార్యాలయం శుక్రవారం తెలిపింది.