Home » Government of India
ఉపాధి పనులకు వెళ్ళేవారు ఆగస్టు 31వ తేదీలోపు ఓ ముఖ్యమైన పని చెయ్యాల్సి ఉంది. ఆ తరువాత ఎంత మొత్తుకున్నా ఒక్కరూపాయి కూడా లభించదు.
ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్కో ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులే తీసుకోవాలని నిబంధన ఉన్నా.. దాన్ని అతిక్రమించి..
గురువారం మధ్యాహ్నం సమయంలో కొంతమంది మొబైల్ యూజర్లు ‘ఎమర్జెన్సీ అలర్ట్’ అనే ఒక మెసేజ్ వచ్చింది. బీప్ సౌండ్తో ఫ్లాష్ మెసేజ్ పేరిట వచ్చిన ఈ సందేశం చూసి..
ప్రభుత్వం విడుదల చేసిన 2021–22 పాఠశాలల పనితీరు గ్రేడింగ్ ప్రకారం–ఆరు కొలమానాల ఆధారంగా– దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో– వెయ్యి పాయింట్లకుగాను
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్ను (Biswabhusan Harichandan) సడన్గా కేంద్రం బదిలీ చేసింది. ఆయన స్థానంలో జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ను (Abdul Nazeer) ఏపీకి నియమించింది..
ఏపీ ప్రభుత్వానికి ఎట్టకేలకు అప్పు పుట్టింది. వచ్చే మంగళవారం (Tuesday) సెక్యూరిటీ బాండ్ల వేలానికి కేంద్రం అనుమతిచ్చింది.
ఒకసారి మా కుటుంబంతో కలిసి రైల్లో రెండో తరగతి స్లీపరు బోగీలో పుట్టపర్తి వెడుతున్నాము. మధ్యలో ఏదో స్టేషనులో ఎవరో ఎక్కారు. తీరా చూస్తే రామారావు గారు. ఆయన గవర్నర్ హోదానుంచి తప్పుకుని అప్పటికి కొద్దికాలమే అయింది.
హైదరాబాద్: శ్రీ అరబిందో 150వ జయంతి ఉత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో...