Home » HMDA
అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్సాగర్ తీరంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన అంబేడ్కర్ విగ్రహం వద్ద వీవీఐపీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ నివాళులర్పించేలా చర్యలు చేపట్టింది.
హైదరాబాద్ మెట్రో డవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లో ఎల్ఆర్ఎస్ -2020కు సంబంధించి ఇప్పటి వరకు రూ.60కోట్లే ఫీజు వసూలైంది. ఇంకా వసూలు కావాల్సినవి కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ మహా నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.
హెచ్ఎండీఏ పరిధిని ఆర్ఆర్ఆర్ వరకూ విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో ఎంఎస్ నంబర్ 68 జారీ చేసింది. దీంతో.. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్ఎండీఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరినట్లయింది.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్(HMDA Master Plan)ను పునఃసమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి(S Mallareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ అనుమతులతో పాటు ప్లాన్ వివరాలు పందుపరిస్తే.. మీ భవనం ఎలా ఉండబోతుందో కళ్లముందు కనిపిస్తుంది. రోడ్డు, సెట్బ్యాక్, మెట్లు, లిఫ్ట్, గదులు.. ఇలా అన్నింటినీ డిజిటల్గా వీక్షించవచ్చు.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భారీ ఎత్తున భూ సమీకరణకు (ల్యాండ్ పూలింగ్) సిద్ధమైంది. స్థిరాస్తి సంస్థల తరహాలో భూములను అభివృద్ధి చేసే ప్రక్రియను వేగవంతం చేసింది.
రాజధాని నగరంలో వివిధ పనుల కోసం ‘హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ’ (హెచ్ఎండీఏ) రూ.20 వేల కోట్ల రుణాలను సేకరించేందుకు సిద్ధమైంది.
ఫార్ములా-ఈ కారు రేసు కేసుకు సంబంధించి హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగిన విచారణలో ఏసీబీ అధికారులు ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నించారు.
Formula E Case: ఏసీబీ ముందు విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎన్ఎల్ రెడ్డి హాజరయ్యారు. ఫ్ఈఓకు జరిగిన చెల్లింపులపై బీఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పూర్తి చేశారు. అయితే ఎవరి ఆదేశాలతో ప్రొసీడింగ్స్ పూర్తిచేసి నగదు రిలీజ్ చేశారని ఆయను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.